తేది: మే 21, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన తేటగీతి పద్యము
![](https://mangoassets.s3-ap-southeast-1.amazonaws.com/uploads/stories/53575cf069702d50bb030000/res/d8257ed4f1.jpg)
కంసునకుఁ గలపముఁ ద్రివక్రయను కుబ్జ
తెచ్చుచుండంగ, మధురలోఁ ద్రిమ్మరుచునుఁ
గృష్ణుఁ డా లేపమున నలంకృత తనుఁడయి,
కుబ్జ దేహ త్రివక్రతన్ గూలఁద్రోచె!!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి