Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, అక్టోబర్ 19, 2015

సమస్య: దుస్ససేనుని యర్ధాంగి ద్రుపదతనయ!

తేది: ఆగస్టు 27, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(రాజసూయయాగ సమయాన దుశ్శాసనుని భార్యయు, ద్రౌపదియుఁ గలిసికొని, సంతసించిన ఘట్టము)




దుస్ససేనుని యర్ధాంగి, ద్రుపదతనయ
తోడికోడండ్రు గానఁ, గ్రతువునఁ గాంచి
సంతసించిరి, తాము స్త్రీసహజమైన
పేరఁటమ్మునఁ గలసిన విధమెఱింగి!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి