Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మార్చి 25, 2014

పద్య రచన: అమర గాయని ఎం. ఎస్. సుబ్బలక్ష్మి

తేది: ఆగస్టు 05, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యము



గొంతు డాఁగిన యమృతమ్ముఁ గురియఁ జేసి,
పండితులఁ బామరులఁ దేల్చె స్వర్గమందు;
మధురయినఁ బుట్టి, వెలిఁగిన మణియునైన
సుప్రభాతంపు వీణియ సుబ్బలక్ష్మి!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి