Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 08, 2016

అష్టావధానము - ఆహ్వానము



కాకతీయ పద్య కవితా వేదిక
_____________________వరంగల్_____________________

ప్రముఖ శతావధాని
డా. జి. యం. రామశర్మ గారిచే
(రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల)

-: అష్టావధానము :-

వేదిక:
శ్రీ రాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయము, హనుమకొండ

తేది: 09—7-2016 (శనివారం), సమయం: సా. 05-00 గం.లకు

సంచాలకులు:                    శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు
(ప్రధాన కార్యదర్శి, సహృదయ)

           ముఖ్యాతిథి:                                 సహస్ర పద్య కంఠీరవ శ్రీ చిక్కా రామదాసు
                                       (వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు సాహిత్య కళాపీఠం, హైదరాబాద్)

           విశిష్టాతిథి:                        శ్రీ డా. టి. శ్రీరంగస్వామి
              (శ్రీలేఖ సాహితి, వరంగల్)

పృచ్ఛకులు:
నిషిద్ధాక్షరి: శ్రీమాన్ ఆరుట్ల భాష్యాచార్య
దత్తపది: శ్రీ కంది శంకరయ్య
సమస్యాపూరణం: శ్రీ జీడికంటి శ్రీనివాసమూర్తి
వర్ణన: శ్రీ గుండు మధుసూదన్
ఆశువు: శ్రీ డా. యన్.వి.యన్. చారి
పురాణపఠనం: శ్రీ కుందావజ్ఝల కృష్ణమూర్తి
అంత్యాక్షరి: శ్రీ ఆడెపు చంద్రమౌళి
అప్రస్తుత ప్రశంస: శ్రీ డా. సముద్రాల శ్రీనివాసాచార్య
పద్యానికి వాయిద్యం: శ్రీ మఠం శంకర్‍జీ మహబూబ్‍నగర్


అందరూ ఆహ్వానితులే


జీడికంటి శ్రీనివాసమూర్తి                                     చేపూరి శ్రీరాం
                 అధ్యక్షులు                                                                     ప్రధాన కార్యదర్శి




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి