tag:blogger.com,1999:blog-8055681943289831802.post5000978086561736865..comments2024-03-29T13:44:08.450+05:30Comments on మధుర కవనం: సమస్య: దూతను వధించు టెంతయు నీతి యగునుమధురకవి గుండు మధుసూదన్http://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8055681943289831802.post-12685225952402030852014-01-23T17:26:38.252+05:302014-01-23T17:26:38.252+05:30శంకరయ్యగారూ, తమరు సూచించిన సవరణ చాలా బాగున్నది. ధన...శంకరయ్యగారూ, తమరు సూచించిన సవరణ చాలా బాగున్నది. ధన్యవాదాలు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-8055681943289831802.post-63861386099599447742014-01-23T17:23:22.674+05:302014-01-23T17:23:22.674+05:30శ్రీ కంది శంకరయ్యగారు సూచించిన సవరణము:
మధుసూదన్ గ...శ్రీ కంది శంకరయ్యగారు సూచించిన సవరణము:<br /><br />మధుసూదన్ గారూ,<br /><br />‘దూతయు వధించు ...’ సమస్యకు మీ పూరణ పద్యానికి నా సవరణ...<br /><br />"దూతను వధించు టెంతయు నీతి యగున<br />టంచు కృష్ణుఁడు హితదూరుఁ డయి నుడివె న<br />నుచు సుయోధన దుశ్శాసనులు చెలంగి<br />పట్టఁ జన, హరి విశ్వరూపమ్ముఁ జూపె!!<br /><br />ధన్యవాదాలతో..<br />మీ<br />కంది శంకరయ్య <br />“శంకరాభరణం”<br />http://kandishankaraiah.blogspot.inమధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-8055681943289831802.post-7480418181115599252014-01-21T22:25:16.399+05:302014-01-21T22:25:16.399+05:30మీ ఆక్షేపణలకు నా సమాధానములు:
1. "నీతియగును న...మీ ఆక్షేపణలకు నా సమాధానములు:<br /><br />1. "నీతియగును నిపుడు" అనుచోట..."నీతియగును"తో వాక్యము ముగియు చున్నది. "ఇపుడు"తో రెండవ వాక్యము మొదలగుచున్నది. "ఇ"తో వ్రాయక, ద్రుతముతో గూడిన "ని"తో వాసితిని. ఇచ్చట చిన్నయసూరిగారి "వాక్యావసానంబున సంధిలేమి దోషంబుగాదని యార్యులండ్రు" అను సూత్రము ప్రకారము విసంధితో వ్రాయవచ్చునని గ్రహింపగలరు.<br /><br />2. "పాహి యని యశోకవనిని శోకించెను సీత" అనే పాటను మీరు వినియే యుందురు. దాని ప్రకారము "అశోకవనినిన్ + అసురుల = అశోకవనిని నసురుల" అను ప్రయోగము తప్పుకాదుకదా!<br /><br />3. "ఆతండును + అశోకవనిని" అనుచోట నేను అప్యర్థమున వ్రాసితిని. ప్రథమాంతమో, ద్వితీయాంతమో కాదు. కాబట్టి ఇదియు తప్పుకాదు.<br /><br />>ఇకపోతే...తమరు నా మొదటి పద్యములోని మూడవపాదమున యతి తప్పిన విషయమును గమనింపనేలేదు.<br /><br />దానిని:<br /><br />"దూతను వధించు టెంతయు నీతి యగును!<br />ఇపుడు శ్రీకృష్ణుఁ డహితమ్ము నిట నుడివెను!"<br />అని సుయోధన దుశ్శాసనాదు లకట,<br />పట్టఁజన, హరి విశ్వరూపమ్ముఁ జూపె!!<br /><br />అని సవరించుకొనుచున్నాను. గమనింపగలరు. స్వస్తి.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-8055681943289831802.post-52700425894120552282014-01-21T12:27:13.897+05:302014-01-21T12:27:13.897+05:30గుండువారు,
"నీతి యగును నిపుడు" అనటం సరిక...గుండువారు,<br />"నీతి యగును నిపుడు" అనటం సరికాదండీ, అగును + ఇపుడు అనేది అగునిపుడు అని నిత్యంగా సంధి కార్యం వలన ఏర్పడుతుంది. <br /><br />అలాగే 'నశోకవనిని నసురులఁ' అన్నది కూడా సరికాదు. వనిన్ + అసురుల అన్నదానికి వనినసురుల అనే రూపం మాత్రమే ఏర్పడుతుంది.<br /><br />అంతే కాదు, 'ఆతండు నశోకవనిని' అన్నదీ విచార్యమే. ఆతండు + అశోకవనిని => అతండశోకవనిని అనే కదా సంధికార్యం?<br /><br />గమనించగలరు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com